--
డా. కాకాని చక్రపాణి ప్రసిద్ధ కథకుడు, నవలా రచయిత, అనువాదకుడు. 16, 17 శతాబ్దాలలో గోల్కొండ రాజధానిగా ఆంధ్రదేశాన్ని పరిపాలించిన కుతుబ్షాహీ చక్రవర్తుల కాలపు రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక వర్ణచిత్రాన్ని చక్రపాణిగారు ఈ గ్రంథంలో అద్భుతంగా చిత్రించారు. నిజమైన చరిత్రకారుడికి ఉండవలసిన నిష్పక్షపాత వైఖరి, సత్యనిష్ఠ, చక్రపాణిగారిలో పుష్కలంగా లభిస్తుంది.
Title | కుతుబ్షాహీలు |
Writer | డా. కాకాని చక్రపాణి |
Category | చరిత్ర |
Stock | Not Available |
ISBN | 978-93-85231-80-3 |
Book Id | EBK019 |
Pages | 456 |
Release Date | 16-Jan-2011 |