-
స్వాతంత్య్రం తర్వాత కూడా వారు దేశానికి దిశా నిర్దేశం కల్పించేందుకు, ప్రజల హక్కులను కాపాడేందుకు, అసమానతలు పోయేందుకు ఉద్యమించారు. దేశంలో కాంగ్రెసేతర భావజాలానికి పునాది వేసి కొత్త తరం నేతలను వారు సృజించారు. వారే జె.బి. కృపలానీ, రాంమనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్.
Title | సమాజవాద నాయకత్రయం |
Writer | డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ |
Category | ఇతరములు |
Stock | 100 |
ISBN | 978-93-86763-84-6 |
Book Id | EBR037 |
Pages | 296 |
Release Date | 08-Jul-2018 |