--
పద్మ విభూషణ్ ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తిగారు (1929-2011) ఆంధ్రవిశ్వ విద్యాలయంలో పాతికేళ్లకు పైగా తత్త్వశాస్త్రం బోధించారు.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, యుజిసి వైస్ చైర్మన్గా పనిచేశారు. ఇండియన్ ఫిలసాఫికల్ కాంగ్రెస్ చైర్మన్గా ఉన్నారు. సమకాలీన
భారతీయ తత్త్వవేత్తలలో అత్యంత ఆసక్తిని రేకెత్తించే దార్శనికుడాయన. భారతీయ తత్త్వశాస్త్రం, సంస్కతి, మతం - ముఖ్యంగా వేదాంతంపై ఆయన
రచనలు సూక్ష్మ విశ్లేషణను అందిస్తూ, నూతన అధ్యయనాలను ప్రదర్శిస్తాయి.
ఇంగ్లీషులోను, తెలుగులోను, హిందీలోను తత్త్వశాస్త్రంపై అనేక గ్రంథాలను రచించారు, అనువదించారు, సంపాదకత్వం వహించారు.
Title | తనకు తాను వెలుగైనవాడు |
Writer | ఆచార్య కె. సచ్చిదానంద మూర్తి |
Category | ఇతరములు |
Stock | Available |
ISBN | 978-93-88492-29-4 |
Book Id | EBS014 |
Pages | 152 |
Release Date | 21-Feb-2019 |