కె.కె.రంగనాథాచార్యులు ఆంధ్రసారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో అధ్యాపకులుగా, ప్రధానాధ్యాపకులు (1967-87)గా, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో ఆచార్యులు (1987-2003)గా పనిచేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్కి డీన్గా కూడా ఉన్నారు.
--