శాతవాహన చరిత్ర

Satavahana Charithra

వకుళాభరణం రామకృష్ణ

Vakulabharanam Ramakrishna



రూ. 100


- +   

Publisher:  Emesco Books Pvt. Ltd


సంపాదకులు
వకుళాభరణం రామకృష్ణ

About This Book


రెండు సహస్రాబ్దాల క్రిందట దక్షిణభారతదేశంలో విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆంధ్ర రాజవంశం శాతవాహనులు. ఈ వంశంలో సుమారు 30మంది రాజులు 450 సంవత్సరాలకు పైగా పరిపాలించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. శ్రీముఖ శాతకర్ణి, మొదటి శాతకర్ణి, పులోమావి, గౌతమీపుత్ర శాతకర్ణి, గౌతమీపుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి వంటి గొప్ప రాజులు శక, యవన, పహ్లవులను ఓడించి సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. దక్షిణాపథపతులు, త్రిసముద్రాధిపతులు, ఏక బ్రాహ్మణులు వంటి బిరుదాలను ధరించిన శాతవాహన చక్రవర్తులు ఆంధ్ర శిల్ప కళా వైభవానికి, సంస్కృతీ వైభవానికి ప్రతీకలు. శాతవాహన వంశ స్థాపన, కాలం, పరిపాలన గురించిన అనేక విశేషాలను తెలిపే పుస్తకం 'శాతవాహన చరిత్ర'.


Books By This Author

Book Details


Titleశాతవాహన చరిత్ర
Writerవకుళాభరణం రామకృష్ణ
Categoryచరిత్ర
Stock 100
ISBN978-93-86327-77-2
Book IdEBQ009
Pages 160
Release Date30-Jan-2017

© 2014 Emescobooks.Allrights reserved
36480

Warning: Use of undefined constant r - assumed 'r' (this will throw an Error in a future version of PHP) in /home/n8hps0619pr6/public_html/emescobooks.com/include/session.php on line 3697
6785