విశాల భారతదేశంలోని ఇంగ్లీషు మాట్లాడని ప్రాంతంలో నుండి పైకి వచ్చిన బ్రాహ్మణేతర మేధావిగా ఆశిస్ నందిగారి చేత ప్రశంసింపబడ్డారు డి.ఆర్. నాగరాజ్ (1954- 1998) గారు. అపారమైన అనుభవంగల రాజకీయ వ్యాఖ్యాతలు, సాంస్కృతిక విమర్శకులు.
ప్రఖ్యాత భారత దళిత చింతనాపరుడు, మేధావి బి.ఆర్. అంబేద్కర్ గారి భావాల్ని క్రోడీకరించి ముందుకు తేవడంలోనే నాగరాజ్గారి సామర్థ్యమేమిటో మనకు తెలుస్తుంది.