పొరుగునుంచి తెలుగులోకి: విమర్శ, చర్చలకోసం 21
మూలం: గణేశ్ ఎన్. దేవి
తెలుగు సేత: కాత్యాయని
పుస్తకమాలిక సంపాదకులు: అడ్లూరు రఘురామరాజు
సంపాదకులు : దుర్గెంపూడి చంద్రశేఖర రెడ్డి
దేవి సిద్ధాంతం సాహిత్యం, సాహిత్య విమర్శ పరిథుల్ని దాటి సామాజిక రంగాలకూ, సాహిత్య భావనలూ, ఆచరణలకూ మొత్తం సాహిత్య సామాజిక శాస్త్రపు ఆధారభూమి అయిన సమాచారాలంతటికీ విస్తరిస్తుంది. విస్మృతి అనంతరం అన్న ఈ గ్రంథం సమకాలిక భారతీయ సాహిత్య సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న ప్రతి వ్యక్తికీ పఠనీయ గ్రంథం.
Title | విస్మృతి అనంతరం |
Writer | గణేశ్ ఎన్. దేవి |
Category | అనువాదాలు |
Stock | 100 |
ISBN | 978-93-83652-18-1 |
Book Id | EBN053 |
Pages | 184 |
Release Date | 04-Feb-2014 |