--
సుమారు రెండువందల ఏళ్లు (క్రీ.శ. 1150-1323) తెలుగు ప్రాంతాన్ని ఏకచ్ఛత్రంగా పాలించిన కాకతీయ సమ్రాట్టులపై పి.వి.పరబ్రహ్మశాస్త్రి వెలువరించిన తొలి ప్రామాణిక గ్రంథం కాకతీయులు. సంపూర్ణ ఆంధ్రదేశాన్ని జనరంజకంగా పరిపాలించిన రాజులు కాకతీయులు. వీరి కాలంలో ఆంధ్రదేశం ఆర్థికంగా గొప్ప ఉన్నతిని సాధించింది.
| Title | ప్రాచీనాంధ్ర దేశచరిత్ర-గ్రామీణ జీవనం |
| Writer | పి.వి.పరబ్రహ్మశాస్ర్తి |
| Category | చరిత్ర |
| Stock | 100 |
| ISBN | 978-93-82203-06-3 |
| Book Id | EBL046 |
| Pages | 232 |
| Release Date | 07-Feb-2012 |