ఐదుగురు సభ్యులు… ఏడాది సమయం… రాష్ట్రం లోని 23 జిల్లాల్లో పర్యటన… లక్షకు పైగా నివేదనలు… వివిధ వర్గాలతో సంప్రదింపులు… అనేక సంస్థల నుండి సేకరించిన సమాచారం.
నిర్దిష్ట సమయానికి పూర్తిచేసి అందించిన నివేదిక.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజల ఆకాంక్షల్ని, భయాల్ని, సందేహాల్ని స్పష్టంగా విశ్లేషించిన నివేదిక.